Back
Mancherial504216blurImage

జైపూర్: పశువుల అక్రమ రవాణా.. పట్టివేత

Thousif Ahmed
Jun 19, 2024 10:41:35
Jaipur, Telangana
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. జైపూర్ మండలంలోని రసూల్ పల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గోవుల వ్యాను స్థానికులు పట్టుకొని ఆపేశారు. సమాచారాన్ని జైపూర్ పోలీసులకు తెలిపారు. పోలీసులు చేరుకుని వ్యాన్ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com