icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
110002
Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!

Delhi, Delhi:

Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడకుండా అడ్డుకోవాలని సోనియా సూచించారని, కాంగ్రెస్‌కు జాతీయ చిహ్నాలపై కనీస గౌరవం లేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపాటు
రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయాన్ని ఆపేయాలని పార్టీ అధ్యక్షుడికి సోనియా గాంధీ చెప్పడం వారి సిగ్గుమాలిన చర్యలకు, దురహంకారానికి అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ వివరణ
మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. వందేమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఎలాంటి సైగలు చేయలేదని స్పష్టం చేశాయి. వేదికపై ఎక్కువసేపు నిలబడలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూర్చోవడానికి వెంటనే ఒక కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా కోరారని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.

Also Read; శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

ALso Read: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

गाजीपुर ददरी घाट पर सावन का सैलाब, सुरक्षा के साथ भक्तों की भीड़

Noida, Uttar Pradesh:गाजीपुर ददरी घाट पर आस्था का सैलाब, तीसरे सोमवार को लाखों श्रद्धालुओं की भीड़, गंगा का तेज बहाव भी नहीं रोक पाया भक्तों का उत्साह ददरी घाट पर आस्था का सैलाब, तीसरे सोमवार को उमड़ी भारी भीड़ हर-हर महादेव के जयघोष से गूंजा गंगा घाट, कांवड़ियों का दिखा उत्साह पिछले सोमवार से ज्यादा श्रद्धालु पहुंचे, लाखों की भीड़ का दबाव गंगा का जलस्तर बढ़ा, तेज बहाव के बीच सुरक्षा के पुख्ता इंतजाम पहली बार फ्लोटिंग बैरियर की व्यवस्था, अनहोनी रोकने की बड़ी तैयारी गोताखोर तैनात, घाट से लेकर रास्ते तक भारी पुलिस बल की निगरानी महिला श्रद्धालुओं की सुरक्षा पर खास फोकस, महिला पुलिस और मोबाइल दस्ते तैनात बैरियर-डायवर्जन से व्यवस्था दुरुस्त, पुलिस निगरानी में सुगम तरीके से निकल रहे कांवड़िए गाजीपुर में सावन के तीसरे सोमवार पर आस्था का सैलाब उमड़ पड़ा है। रविवार की देर रात से ही ददरी गंगा घाट पर कांवड़ियों और श्रद्धालुओं की भारी भीड़ देखने को मिली। हर-हर महादेव और बोल बम के जयघोष से पूरा घाट गूंज उठा। श्रद्धालु गंगा में आस्था की डुबकी लगाकर पवित्र जल भर रहे हैं और करीब 30 से 35 किलोमीटर दूर महाहर धाम के लिए रवाना हो रहे हैं, जहां भगवान शिव का जलाभिषेक करेंगे。 लेकिन इस बार गंगा का जलस्तर बढ़ा है और बहाव भी तेज है। ऐसे में प्रशासन ने सुरक्षा को लेकर कोई कसर नहीं छोड़ी है। पहली बार फ्लोटिंग बैरियर की व्यवस्था की गई है, वहीं घाट पर गोताखोरों की तैनाती के साथ रणनीतिक स्थानों पर भारी पुलिस बल लगाया गया है। एसपी सिटी डॉ. राकेश कुमार मिश्रा के मुताबिक, पिछले सोमवार की व्यवस्थाओं से सीख लेते हुए इस बार उन सभी स्थानों पर अतिरिक्त इंतजाम किए गए हैं, जहां जरूरत महसूस हुई। कांवड़ियों के पूरे रास्ते में बैरियर, ट्रैफिक डायवर्जन और पर्याप्त पुलिस बल की व्यवस्था की गई है। महिला श्रद्धालुओं की सुरक्षा पर भी विशेष फोकस है। महिला पुलिस बल और महिला थाना प्रभारी की टीम घाट पर तैनात है। महिलाओं के चेंजिंग रूम पर भी अलग से पुलिस ड्यूटी लगाई गई है। घाट से लेकर बाहर तक महिला पुलिस के दस्ते लगातार निगरानी कर रहे हैं, ताकि छेड़खानी, स्नैचिंग या किसी अन्य आपराधिक घटना को रोका सके। इसके साथ ही बाइक मोबाइल पुलिस दस्ते भी लगातार पेट्रोलिंग कर रहे हैं। ददरी घाट के साथ चितनाथ घाट और जिले के दूसरे घाटों पर भी श्रद्धालुओं की भीड़ है, लेकिन सबसे ज्यादा दबाव ददरी घाट पर देखने को मिल रहा है। पिछले सोमवार के मुकाबले आज श्रद्धालुओं की संख्या ज्यादा है। इसके बावजूद पुलिस और प्रशासन की निगरानी में कांवड़ियों की आवाजाही स्मूथ तरीके से जारी है। गंगा का तेज बहाव हो या श्रद्धालुओं का सैलाब—महादेव की भक्ति में डूबे कांवड़ियों का उत्साह कम नहीं हुआ है। हर-हर महादेव के जयघोष के साथ गंगा से जल लेकर कांवड़िए लगातार महाहर धाम की ओर बढ़ रहे हैं।
0
0
Report

किसानों का दिल्ली मार्च: खनौरी बॉर्डर पर सोना, MSP और कर्ज़ माफ की मांग

Noida, Uttar Pradesh:जींद, हरियाणा: विरोध करते हुए दिल्ली की ओर मार्च कर रहे किसानों के समूह ने खनौरी बॉर्डर (पंजाब-हरियाणा) पर सड़क पर ही सोने के लिए अपना बिस्तर बिछा लिया। जींद, हरियाणा: किसान नेता जगजीत सिंह डल्लेवाल के अनुसार, "अब आधी रात बीत चुकी है। आप देख सकते हैं कि किसान सड़क के किनारे सो रहे हैं। अभी तक उनमें से बहुत कम लोग ही यहाँ पहुँचे हैं। हमारे संगठन, हमारे गैर-राजनीतिक समूह में हज़ारों किसानों को यहाँ लाने की क्षमता है। हमारी योजना सीमित संख्या में लोगों के साथ शांतिपूर्वक, पैदल आगे बढ़ने की है... किसान पैदल निकले थे लेकिन उन्हें आगे बढ़ने से रोक दिया गया और अब वे यहाँ फँसे हुए हैं। मैं हरियाणा सरकार और भारत के प्रधानमंत्री से अपील करना चाहता हूँ: कृपया हमें आगे बढ़ने दें। हरियाणा सरकार के साथ हमारा कोई झगड़ा नहीं है। MSP (न्यूनतम समर्थन मूल्य) की गारंटी देने वाला कानून बनवाना बहुत ज़रूरी है। किसानों का कर्ज़ माफ़ करना और स्वामीनाथन आयोग की रिपोर्ट को लागू करना भी मुख्य माँगें हैं... सरकार को इन माँगों पर कार्रवाई करनी चाहिए... PM मोदी को उनकी तकलीफ़ और दर्द को समझने की कोशिश करनी चाहिए। दूसरी बात, पंजाब और हरियाणा हाईकोर्ट इस मामले का संज्ञान ले सकता है। सुप्रीम कोर्ट भी इस मामले का संज्ञान ले सकता है और आगे का रास्ता बना सकता है...
0
0
Report
Advertisement
Back to top