Back
Medchal-Malkajgiri500013blurImage

ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

Vishwaroopa
Jul 06, 2024 13:10:35
Hyderabad, Telangana
ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు. ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌, అధికారులు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com