
Telangana - గౌ రక్షా మహా యాగం: నందిగ్రామంలో జరిగింది
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
బిల్డర్ నన్ను మోసం చేశాడు అంటూ హైదర్ నగర్ మేస్త్రీ రాము సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇవ్వలేదని, మొత్తం నగదు ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని పట్టబట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అతడికి సర్ది చెప్పగా కిందికి దిగాడు।
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాధికారులతో మరియు వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులతో నల్లచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చెరువు అభివృద్ధి కొరకు ఇప్పటికే నిధులు మంజూరైన కారణంగా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా పైప్లైన్ నిర్మాణం ,రిటర్నింగ్ వాల్స్ చేపట్టి దిగువకు నీరు వెళ్లే విధముగా చూడాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
पीलीभीत के नए एसपी अभिषेक यादव ने चार्ज लेते ही सड़कों पर उतरकर फोर्स के साथ पैदल गश्त किया.पहलगाम में हुए हमले व जुम्मे की नमाज को लेकर पूरे शहर में पुलिस व पीएसी के साथ फ्लैग मार्च निकाला.लोगों से संवाद कर सुरक्षा का भरोसा दिलाया.मीडिया से बात करते हुए एसपी ने कहा पीलीभीत जिला नेपाल बॉर्डर का जिला होने के नाते यहां पीएसी व पुलिस लगातार बॉर्डर व पूरे जनपद में गश्त कर रही है और सुरक्षा व्यवस्था का जायजा ले रही है. उन्होंने कहा कि सबसे ज्यादा जरूरी उनके लिए पब्लिक है इसलिए उनके साथ पुलिस खड़ी है।
निचलौल में ठूठीबारी मार्ग पर कश्यप इंटरप्राइजेज के दूसरे मंजिल पर आग लगने से लोगों में अफरा-तफरी मच गई. आग लगने से दुकान में लाखों का सामान जलकर राख हो गया।
తెలంగాణలోని మెదక్ జిల్లా పొచారం లో ఒక వ్యక్తిని అడిగిన సమయంలో బీజేపీ ఎంపీ ఇటేల రాజేంద్ర వివాదాల్లో పడ్డారు. ఈ సంఘటన వారి ప్రాంతంలో పేదవారి భూములపై ఆక్రమణ ఆరోపణలు వచ్చిన సమయంలో జరిగింది. ఇటేల రాజేంద్ర రోబిన్ హుడ్ వంటి భాగంగా పేదవారి మధ్య ప్రసిద్ధి పొందారు. రాజేంద్ర భూములను అక్రమంగా అమ్ముకోలేదని నమ్మిన ఒక వ్యక్తిని కొట్టారు. ఈ సంఘటన అక్కడి స్థానిక ప్రజలు తమ అనుభవాలను ఎంపీతో పంచుకున్నప్పుడు జరిగింది.
డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ దుర్గాప్రసాద్ ప్లాట్ పేరుతో రైల్వే ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసం కేసు హైదరాబాద్లో వెలుగు చూసింది.