Back
Vishwaroopa
Hyderabad500004blurImage

ముషీరాబాద్ ,కల్తీ వైన్ తయారీ మహిళా అరెస్ట్ 90కల్తీ వైన్ బాటిల్ సీజ్

VishwaroopaVishwaroopaJul 10, 2024 19:16:39
Hyderabad, Telangana:

ముషీరాబాద్‌లో 90 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఉదంతం ముషీరాబాద్‌లో వెలుగుచూసింది. ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. నిన్న ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, పోలీస్ ఇన్ స్పెక్టర్ డి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ (54) గృహిణి. ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ద్రాక్ష, పంచదారతో కల్తీ మద్యం తయారు చేస్తే.

0
Report
Hyderabad500001blurImage

విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

VishwaroopaVishwaroopaJul 08, 2024 13:25:57
Hyderabad, Telangana:
విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
0
Report
Hyderabad500029blurImage

హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు

VishwaroopaVishwaroopaJul 07, 2024 15:04:58
Hyderabad, Telangana:

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్షలో కోదండరాం, విమలక్క, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై జాప్యం *ప్రొఫెసర్ కోదండరామ్* ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య. ఇది న్యాయమైన డిమాండ్ అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.

0
Report
Hyderabad500029blurImage

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

VishwaroopaVishwaroopaJul 07, 2024 14:56:36
Hyderabad, Telangana:

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
Report
Medchal-Malkajgiri500013blurImage

చంద్రబాబు-రేవంత్ భేటీ: ప్రజాభవన్‌లో సమావేశం

VishwaroopaVishwaroopaJul 07, 2024 10:12:50
Hyderabad, Telangana:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ప్రజా భవన్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరువురు నేతల భేటీ.

0
Report
Medchal-Malkajgiri500013blurImage

ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.

VishwaroopaVishwaroopaJul 07, 2024 10:08:14
Hyderabad, Telangana:
ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు. ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌, అధికారులు.
0
Report
Medchal-Malkajgiri500013blurImage

ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

VishwaroopaVishwaroopaJul 06, 2024 13:10:35
Hyderabad, Telangana:
ప్రజాభవన్‌లో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు. ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌, అధికారులు.
0
Report
Hyderabad500001blurImage

జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న గంజాయి స్మగ్లర్

VishwaroopaVishwaroopaJul 06, 2024 10:24:58
Hyderabad, Telangana:

హైదరాబాద్‌లోని కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్థుడిపై తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా గంజాయి స్మగ్లర్ సురేష్ సింగ్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. గంజాయి కొనుగోలు చేస్తుండగా అరవింద్‌ పట్టుబడ్డాడు. డాక్టర్‌కి గంజాయి పాజిటివ్‌గా తేలడంతో పోలీసులు జూనియర్‌ వైద్యులపై కేసు నమోదు చేశారు.

0
Report
Hyderabad500457blurImage

ఎల్బీ స్టేడియంలో కారులో మంటలు

VishwaroopaVishwaroopaJul 06, 2024 09:01:52
Hyderabad, Telangana:

హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ గేటు వద్ద ఒక్కసారిగా బెంజ్ కారులో చెలరేగిన మంటలు భారీగా ఎగిసేపడంతో భయాందోళనకు గురైన స్టేడియం సిబ్బంది పోలీసుల అభిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

0
Report
Hyderabad500095blurImage

ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి

VishwaroopaVishwaroopaJul 05, 2024 11:21:47
Hyderabad, Telangana:

కోఠి వద్ద DME కార్యాలయంలో జరిగిన సంఘటన DME కార్యాలయం ఎదుట బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్‌పై దాడి, డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్‌ల సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన JIని అమలు చేయాలని DMEకి దరఖాస్తు సమర్పించడానికి వచ్చాను, హైదరాబాద్‌లో ఈ బదిలీలను ఆపేందుకు రాథోడ్, వినోద్ కుమార్ కుట్ర పన్నుతున్నారు. డీఎంఈకి వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకోవడంతో పాటు హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా ఆయన చేసిన పనులపై దాడి చేశారు.

0
Report
Hyderabad500001blurImage

హైద్రాబాద్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈనెల 7న జగన్నాథ్ రథయాత్ర ఘనంగా నిర్వహించబోతున్నాము

VishwaroopaVishwaroopaJul 05, 2024 10:54:49
Hyderabad, Telangana:

శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ్ 2024కి సంబంధించి, వేదాంత చైతన్య దాస్ హైదరాబాద్ ఆలయ నిర్వహణ మండలి సభ్యుడు ఇస్కాన్ అబిడ్స్ ఆలయం ఈ నెల 7న జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు స్టేడియం నుంచి ఎన్టీఆర్ రథయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియం మొజంజాహీ మార్కెట్ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు మైదానంలో ముగుస్తుంది. నారాయణగూడ నుంచి బషీర్ బాగ్ కూడలి వరకు మైదానంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. పండుగలో భజనలు మరియు సంగీత ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

0
Report
Hyderabad500095blurImage

నిరుద్యోగుల చలో టీజీపీఎస్సికి మద్దతు ప్రకటించి

VishwaroopaVishwaroopaJul 05, 2024 10:43:39
Hyderabad, Telangana:

నిరుద్యోగి చలో టీజీపీ కి మడద సే, భిన్న బీఏరఏసవి విద్యార్ధి నాయక్ లర్ పోలీస్ స్టేషన్ నుండి తరలించిన పోలీస్ సిబ్బండి నాగేంద్ర రావు కొడతీ బిఆర్ఎస్వి.

0
Report
Hyderabad500001blurImage

హైదరాబాద్లో భారీగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు

VishwaroopaVishwaroopaJul 05, 2024 09:50:32
Hyderabad, Telangana:

హైదరాబాద్లో భారీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి ఢిల్లీ నుండి ఈరోజు హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలుు దర్శనమిస్తున్నాయి.

0
Report
Hyderabad500001blurImage

మాదాపూర్ లోని కుమారి అంటీ ఫుడ్ కోర్ట్ కు వచ్చిన నటుడు సోను సూద్

VishwaroopaVishwaroopaJul 05, 2024 09:38:48
Hyderabad, Telangana:

మాదాపూర్ లోని కుమారి ఏంటి ఫుడ్ కోర్ట్ కుచ్ భీ నహీం ఖరీదతీ. కుమారి అంత వరకు కిసి మామలే మేం బహుత్ దుఖీ థీ. కుమారి ఏంటి ఫూడ్ మెనూ రేట్స్ అడిగ్ తెలుసుకున్న సోను సూద్. నేను వెజిటేరియన్ మరియు తెలుగు చిత్రాలను శోధిస్తున్నాను. తన కష్టాలు చాలా దూరం ఫోన్ చేసి, ధన్యవాడు తెలుగు కుమారి ఏంటి.

0
Report
Hyderabad500001blurImage

సింగరేణి భవన్ ముందు లెఫ్ట్ పార్టీల ధర్నా

VishwaroopaVishwaroopaJul 05, 2024 09:30:35
Hyderabad, Telangana:

బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు లకడికాఫుల్ లోని సింగరేణి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివ రావు, ఇతర సీపీఐ నేతలు. బొగ్గు బ్లాక్ లను నేరుగా సింగరేణి కాలారీస్ కు అప్పగించాలని డిమాండ్.

0
Report
Medchal-Malkajgiri500013blurImage

బిఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపు కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు

VishwaroopaVishwaroopaJul 05, 2024 07:32:18
Hyderabad, Telangana:

బిఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపు కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.

0
Report
Medchal-Malkajgiri500013blurImage

నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

VishwaroopaVishwaroopaJul 03, 2024 05:09:10
Hyderabad, Telangana:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరీయ విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో అఖిలపక్ష విద్యార్థి సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీసీ నేత జాజుల శ్రీనివాస్‌తో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బలమూరు వెంకట్‌ ఎమ్మెల్సీ నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌, ఎన్‌టీఏ సంస్థ నిర్వహణలోపం, పేపర్లు అమ్ముకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరు చాలా బాధాకరం.

1
Report
Hyderabad500001blurImage

హైదరాబాద్: కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏబీవీపీ నేతలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు

VishwaroopaVishwaroopaJul 02, 2024 10:37:37
Hyderabad, Telangana:

హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా టీఎస్పిఎస్సి కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ నాయకులు నాంపల్లి లోని టీఎస్పిఎస్సి కార్యాలయం ముందు బైఠాయించిన ఏబీవీపీ నాయకులు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు , ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.

1
Report
Hyderabad500001blurImage

ఈడీ కార్యాలయం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

VishwaroopaVishwaroopaJul 02, 2024 10:34:22
Hyderabad, Telangana:

ఈడీ కార్యాలయం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్న ఎమ్మెల్యే మళ్ళీ విచారణకు పిలిస్తే వస్తానన్న ఎమ్మెల్యే.

1
Report
Medchal-Malkajgiri500013blurImage

నాంపల్లి గగన్ విహార్ భవన్ లో చెట్టు కూలి ఏడూ ద్విచక్ర వాహనాలు ధ్వసం

VishwaroopaVishwaroopaJul 02, 2024 05:49:36
Hyderabad, Telangana:

నాంపల్లి గగన్ విహార్ భవన్ లో చెట్టు కూలి ఏడూ ద్విచక్ర వాహనాలు ధ్వసం. సమయానికి అక్కడ ఎవరు లేక పోవడంతో. తప్పిన పెను ప్రమాదం.జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారంతో. చెట్టును తొలిగించిన సిబ్బంది.

0
Report
Medchal-Malkajgiri500013blurImage

తెలంగాణ ముదిరాజ్ ఐకాస అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు

VishwaroopaVishwaroopaJul 02, 2024 05:30:51
Hyderabad, Telangana:

ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ ఐకాస అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాంకోటి బీసీ సాధికారత్ భవన్‌లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి పదవితోపాటు ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏగా మార్చాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ కు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలి. కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్టు నిర్మాణంపై సమీక్షించి నిధులు విడుదల చేయాలి.

0
Report
Hyderabad500004blurImage

తెలంగాణలో నీట్ వ్యతిరేక ఉద్యమంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

VishwaroopaVishwaroopaJul 01, 2024 08:32:32
Hyderabad, Telangana:

తెలంగాణలో నీట్ కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 6న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. నీట్, NTA రద్దు కోరుతూ విద్యార్థి, యువజన సంఘాలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. గవర్నర్ అపాయింట్‌మెంట్ నిరాకరణతో పీపుల్స్ ప్లాజా నుండి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. IMAX సర్కిల్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పాల్గొన్నారు.

0
Report
Rangareddy501218blurImage

శంషాబాద్‌లో భారీగా ఫారెన్‌ కరెన్సీ పట్టివేత రూ.67లక్షల విలువైన ఫారెన్ కరెన్సీ సీజ్

VishwaroopaVishwaroopaJun 29, 2024 14:59:38
Hyderabad, Telangana:

శంషాబాద్‌లో భారీగా ఫారెన్‌ కరెన్సీ పట్టివేత రూ.67లక్షల విలువైన ఫారెన్ కరెన్సీ సీజ్ హైదరాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్తున్న.. ప్రయాణికుడి నుంచి ఫారెన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.

0
Report
Hyderabad500029blurImage

లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో దారుణం

VishwaroopaVishwaroopaJun 29, 2024 14:35:59
Hyderabad, Telangana:

ఆసుపత్రి ఉద్యోగి అనుమానాస్పద మృతి. కుంభం కంకారెడ్డి హైదరాబాద్‌లోని లడికాపూల్ వాసవీ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగానికి క్యాథ్ ల్యాబ్ టెక్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం అసువతికి మద్యం తాగి వచ్చిన కనకారెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించిన నర్సింగ్ ఇన్‌ఛార్జ్ శాంతి. తీవ్ర మనస్థాపానికి గురైన అతడు తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందాడు. కనక్ రెడ్డి మృతికి అసువత్రి యజమాని కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

1
Report
Medchal-Malkajgiri500013blurImage

జాతీయ బీసీ సంక్షేమ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

VishwaroopaVishwaroopaJun 29, 2024 14:26:40
Hyderabad, Telangana:

50 శాతం వైస్ ఛాన్సలర్ పోస్టులను వెంటనే నియమించాలి. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా ఇవ్వాలి. ప్రస్తుత యూనివర్శిటీ వీసీల నియామకాల్లో బీసీలకు 50 శాతం, జేఎన్టీయూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీల్లో ముఖ్యమైన పోస్టులు బీసీలకు కేటాయించాలి. పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్న యూనివర్సిటీల్లో దాదాపు 2400 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను బీసీలకు కేటాయించాలని ఉన్నత విద్యామండలి డిమాండ్‌ చేసింది. వీటిని వెంటనే మార్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

1
Report
Hyderabad500004blurImage

ఖైరతాబాద్ రెవెన్యూ ఆఫీస్ లో కాంగ్రెస్, BRS నేతల మధ్య ఘర్షణ

VishwaroopaVishwaroopaJun 29, 2024 08:04:14
Hyderabad, Telangana:

జూబ్లీహిల్స్ MLA, మాగంటి గోపీనాథ్ ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే స్థానిక కార్పొరేటర్,కాంగ్రెస్ నేత బాబాఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాలేకపోవడంతో ఆయన స్థానంలో అతడి భార్య హాజరయ్యారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అలా ఎలా వస్తారని BRSనేతలు ఆమెను ప్రశ్నించారు. దీంతో BRS, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది.

1
Report