Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vishwaroopa
Hyderabad500004

ముషీరాబాద్ ,కల్తీ వైన్ తయారీ మహిళా అరెస్ట్ 90కల్తీ వైన్ బాటిల్ సీజ్

VVishwaroopaJul 10, 2024 19:16:39
Hyderabad, Telangana:

ముషీరాబాద్‌లో 90 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఉదంతం ముషీరాబాద్‌లో వెలుగుచూసింది. ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. నిన్న ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, పోలీస్ ఇన్ స్పెక్టర్ డి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ (54) గృహిణి. ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ద్రాక్ష, పంచదారతో కల్తీ మద్యం తయారు చేస్తే.

0
comment0
Report
Hyderabad500001

విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

VVishwaroopaJul 08, 2024 13:25:57
Hyderabad, Telangana:
విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
0
comment0
Report
Hyderabad500029

హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు

VVishwaroopaJul 07, 2024 15:04:58
Hyderabad, Telangana:

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్షలో కోదండరాం, విమలక్క, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై జాప్యం *ప్రొఫెసర్ కోదండరామ్* ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య. ఇది న్యాయమైన డిమాండ్ అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.

0
comment0
Report
Hyderabad500029

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు పూరీ జగన్నాథ రథయాత్ర

VVishwaroopaJul 07, 2024 14:56:36
Hyderabad, Telangana:

హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుని రథయాత్రలో ఇస్కాన్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ముందు దిష్టిగుమ్మ డి కాయను చంపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

0
comment0
Report
Advertisement
Medchal-Malkajgiri500013

చంద్రబాబు-రేవంత్ భేటీ: ప్రజాభవన్‌లో సమావేశం

VVishwaroopaJul 07, 2024 10:12:50
Hyderabad, Telangana:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ప్రజా భవన్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరువురు నేతల భేటీ.

0
comment0
Report
Advertisement
Back to top