Back
Medchal-Malkajgiri500072blurImage

ఓల్డ్ బోయిన్ పల్లిలో భారీగా తీరంగా ర్యాలీ

Vidya Sagar Reddy
Aug 15, 2024 18:29:11
Hyderabad, Telangana

స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, ఓల్డ్ బోయిన్పల్లి లో 400 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని ఊరేగించడం జరిగింది. అస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం నుండి బోయిన్పల్లి వార్డు ఆఫీసు వరకు స్థానిక ప్రజలతో కలిసి జాతీయ జెండా పట్టుకుని స్కూల్ చిన్నారులతో కలసి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, కర్రే జంగయ్య, ఇజాజ్, హరినాథ్, మక్కల నరసింగ్ రావు, ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com