Back
Mancherial504251blurImage

అభయ ఆంజనేయ స్వామి ఆలయ భూములు రక్షించాలి

KASARLA RAMESH
Aug 25, 2024 09:27:46
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ఎదుట గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము ఆధీనంలోని భూములను పలువురు ఆక్రమించుకుంటున్నారని స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఆలయ భూముల కబ్జా విషయమై ఇప్పటికే స్థానిక రెవెన్యూ,మున్సిపల్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ కబ్జాలు ఆగడం లేదన్నారు. అధికారులు స్పందించి ఆలయ భూముల రక్షించాలని వారు కోరారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com