Home
Web Stories
Become a News Creator
Your local stories, Your voice
Join as Creator
Follow us on
Download App from
Advertisement
Back
KASARLA RAMESH
Follow
504251
మధుకర్ ఆత్మహత్య నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
KASARLA RAMESH
Follow
Dec 08, 2025 08:11:13
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడారు. సూసైడ్ నోట్లో వెల్లడించిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. నాయకులు సంతోష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు
0
0
Share
Report
504251
రేపు ప్రధమ మండల పూజకు హాజరుకానున్న మంత్రి వివేక్
KASARLA RAMESH
Follow
Nov 16, 2025 04:48:21
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ప్రధమ మండల పూజా కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కోడి రమేష్ ఆదివారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ ప్రథమ మండల పూజకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పూజకు నియోజకవర్గం వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు
0
0
Share
Report
504251
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల దృవపత్రాలు అందజేత
KASARLA RAMESH
Follow
Nov 01, 2025 11:21:12
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదేశాల మేరకు 31వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లెంకల శ్రావణ్ ,లెంకల.శ్రీనివాస్ ,బుకాల రంజిత్ కుమార్, మాజి కౌన్సిలర్ రాజలింగుల అద్వర్యంలో ప్రొసీడింగ్ కాపీలను శనివారం అందజేశారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులు ఎమ్మెల్యేకి దాన్యవాదాలు తెలిపి సంతోషం వ్యక్తం చేసారు.
0
0
Share
Report
504251
కాల్ టెక్స్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ
KASARLA RAMESH
Follow
Aug 09, 2025 13:43:48
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో బోద్దున శంకర్ కు చెందిన ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఎటువంటి నిలువ నీడ లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు. వెంటనే మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ తహసీల్దార్ కి సమాచారం అందించారు. సోమవారం RI ని పంపి పంచనామా చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
0
0
Share
Report
Advertisement
504251
అక్రమంగా చేసుకున్న పట్టా రద్దు చేయాలి
KASARLA RAMESH
Follow
Aug 08, 2025 11:59:38
Bellampalle, Telangana:
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న గ్రామానికి చెందిన కామెర నారాయణపై అధికారులు చర్యలు తీసుకోని, అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని గుర్తించి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న గోమాస శ్రీకాంత్ పై స్థానిక నేతకాని నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు మండిపడ్డారు.
0
0
Share
Report
Advertisement
Top Cities
New Delhi
Gurugram
Pune
Ahmedabad
Bengaluru
Back to top