Back
Khammam507003blurImage

ఆదివాసీలకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు కావాలి: వీరనారీమణుల సమితి

Kotha Yakesh
Aug 09, 2024 13:28:22
Khammam, Telangana

ఖమ్మంలో వీరనారీమల ఆశయ సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించింది. గిరిజనుల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. అడవిని ఆదివాసీలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com