Back
Medchal-Malkajgiri500055blurImage

సనత్ నగర్: ఆలయ కమిటీలకు బోనాల నిర్వహణ చెక్కులు పంపిణీ

Manohar
Jul 12, 2024 07:04:59
Hyderabad, Telangana
బోనాల జాతర నిర్వహణ కోసం ఆలయ కమిటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పంపిణీ చేశారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తరతకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com