Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
VIJAY BHASKAR
Hyderabad500082

హైదరాబాద్‌లో ఉచిత వికలాంగుల శస్త్రచికిత్స & వైద్య శిబిరం ప్రారంభించిన తెలంగాణ గవర్నర్.

VIJAY BHASKARVIJAY BHASKARAug 19, 2025 02:45:55
Hyderabad, Telangana:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత మెగా శస్త్రచికిత్స మరియు వైద్య శిబిరం సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీ అడలూరి లక్ష్మణ్ గారు, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి హరీ చందనా గారు ఈ సందర్భాన్ని అలంకరించారు.
14
comment0
Report
Hyderabad500082

బి.జె.ఎం.సి హైదరాబాద్ అధ్యక్షురాలిగా శ్రీదేవి రమేష్

VIJAY BHASKARVIJAY BHASKARJun 25, 2025 15:33:22
Hyderabad, Telangana:
బడుగు బలహీన,కార్మిక వర్గాల కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్రీదేవి రమేష్ ను బి.జె.ఎం.సి హైదరాబాద్ నగర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.ఈ మేరకు సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బి.జె.ఎం.సి జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ నాగార్జున్ లు శ్రీదేవి రమేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. కార్మికులు, బాల కార్మికుల భవిష్యత్తు కొరకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.
0
comment0
Report
Hyderabad500082

హైదరాబాద్‌లో అమేయ దాబ్లీ పాన్-ఇండియా ‘కృష్ణా’ టూర్‌ను ఘనంగా ప్రారంభించారు.

VIJAY BHASKARVIJAY BHASKARJun 24, 2025 17:14:05
Hyderabad, Telangana:
కేస్టోన్ ఉత్సవ్ ద్వారా అమేయ దాబ్లీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా టూర్ — కృష్ణా: మ్యూజిక్, బ్లిస్ అండ్ బియాండ్ — జూన్ 28, 2025న శిల్పకళా వేదిక హాల్లో ప్రత్యేక కచేరీకి ముందు, ఇండోర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌తో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక సంగీత యాత్రకు ముందు అమేయ దాబ్లీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఈ టూర్ ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
1
comment0
Report
Hyderabad500041

Telangana News: క్లినికల్ ట్రయల్స్ పేరు మీద జంతువులను హింసించ రాదు

VIJAY BHASKARVIJAY BHASKARJun 11, 2025 09:44:27
Hyderabad, Telangana:
పీటా ఇండియా ఎన్జీవో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు సైన్స్ పాలసీ అడ్వైజర్ అంజన అగర్వాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణకి సంబంధించిన ఒక టెస్టింగ్ లేబరేటరీ లో అమాయకమైన కుక్కలను కోతులను మరియు ఇతర జంతువులను టెస్టింగ్ పేరిట హింసకు గురి చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
0
comment0
Report
Advertisement
Hyderabad500082

Telangana News: గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి*

VIJAY BHASKARVIJAY BHASKARJun 06, 2025 15:37:39
Hyderabad, Telangana:
గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి లు మాట్లాడారు. గోహత్య మహా పాపమని, గోవులను కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. గోవులను హత్య చేసిన మహా నేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
0
comment0
Report
Advertisement
Back to top