Back
Medchal-Malkajgiri500072blurImage

ఆహారంలో పురుగులు రావడం పై విచారణకు ఆదేశించిన అధికారులు

Vidya Sagar Reddy
Jun 16, 2024 12:28:37
Hyderabad, Telangana
జేఎన్టీయ యూనివర్సిటీలో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో పై స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. ఆహారంలో పురుగులు రావడం పట్ల వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు కాలేజీ ప్రిన్సిపల్ జీవీ నరసింహారెడ్డి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి కమిటీని వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నివేళలా కృషి చేస్తున్నామన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com