Back
Khammam507003blurImage

ఖమ్మం: సింగరేణి బాధిత ప్రాంతంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటన

Kotha Yakesh
Oct 04, 2024 13:49:53
Khammam, Telangana
సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతం కిష్టారంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి ఎమ్మెల్యే రాగమయి పర్యటించారు. ఈక్రమంలో సింగరేణి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. సింగరేణి నుండి వచ్చే పేలుళ్లతో నివాసాలు కుంగిపోయి, పగుళ్లు వస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వాయు, శబ్ద కాలుష్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com