Back
Mancherial504251blurImage

ప్రభుత్వ భూమిలో రియల్ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలి-కోడి రమేష్

KASARLA RAMESH
Oct 09, 2024 09:58:01
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారులోని సర్వే నంబరు 3పైన అసైన్డ్ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ జ్యోష్నకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో నిర్మాణం చేసిన ఇండ్లను తక్షణమే తొలగించి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com