Back
పెరిగిన ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కాంట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డీజిల్, వంటనూనె, పప్పు దినుసుల ధరలు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు।
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
8
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
4
Report
14
Report