Back
Medchal-Malkajgiri500072blurImage

JNTU వర్సిటీలోని క్యాంటీన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Vidya Sagar Reddy
Jun 27, 2024 21:01:10
Hyderabad, Telangana
జేఎన్టీయూ యూనివర్సిటీ క్యాంపస్ లోని శ్రీ శ్రీ క్యాట్టర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ తో పాటు గడువు ముగిసిన 3.5 కేజీల బియ్యం పిండి తో పాటు ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. వంటకానికి ఉపయోగించే కూరగాయలను కట్ చేసి వాటిపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గాలికి వదిలేసినట్లు గుర్తించారు అధికారులు వీటి అన్నిటికీ సంబంధించి ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసామన్నారు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com