Back
Hyderabad500061blurImage

సీతాఫల్మండి: త్వరలో రోడ్డు పనులు ప్రారంభం

Manohar
Jun 25, 2024 11:31:18
Secunderabad, Telangana
సీతాఫల్‌మండి డివిజన్ పరిధిలోని ఉప్పర్ బస్తీ, మేడిబావి ప్రాంతాల్లో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానికంగా రోడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో నూతన రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఏఈ కౌశిక్ కు సూచించారు. అలాగే మైలార్ గడ్డ, వెంకటేశ్వర నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com