Back
Hyderabad500020blurImage

గోల్కొండలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Manohar
Jul 10, 2024 12:28:25
Hyderabad, Telangana
గోల్కొండ డివిజన్ పరిధిలోని పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహయుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com