Back
Hyderabad500065blurImage

యాకుత్ పుర: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

Manohar
Jul 14, 2024 14:29:57
Hyderabad, Telangana
ఒరిస్సా ప్రమాద ఘటనలో ఛత్రినాకకు చెందిన ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమని యాకూత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఇక్కడికి రప్పించనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఎక్స్గ్రేషన్ ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com