Back
Hyderabad500457blurImage

కేంద్ర విద్యాశాఖ మంత్రి, నీట్ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

Vishwaroopa
Jun 22, 2024 10:44:01
Hyderabad, Telangana

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. న్యాయ విచారణ తర్వాతే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రశ్నించారు. నీట్‌లో అక్రమాలకు నిరసనగా బర్కత్‌పుర కూడలిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com