Back
Hyderabad500064blurImage

దూద్ బౌలి: అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించాలి

Manohar
Jul 10, 2024 19:06:25
Hyderabad, Telangana
దూద్ బౌలి డివిజన్ పరిధిలోని కామాటిపుర, ఉస్మాన్ బాగ్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ సలీం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు చాలాకాలంగా పెండింగ్లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ తెలిపారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com