Back
Bhadradri Kothagudem507301blurImage

దొంతికుంటలో దారుణం

Tirupati Rao
Jul 11, 2024 10:40:23
Aswaraopeta, Telangana

అశ్వారావుపేటలో ఓ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం జరగడంతో ఓ స్నేహితుడు మరొకరిపై ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది.ఘర్షణ అనంతరం రామాలయం వద్ద ఉన్న తిరుపతయ్య పై ముళ్లగిరి కార్తీక్ అనే యువకుడు కత్తితో విచక్షణ రహితంగా గాయపరిచాడు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com