Back
Mahabubabad506101blurImage

ST కమిషన్ జాతీయ సభ్యులు హుస్సేన్ నాయక్ మానుకోటకు రాక

Vijayalaxmi
Jun 21, 2024 05:22:47
Mahabubabad, Telangana
రెండు రోజుల మహబూబాబాద్ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం జిల్లా కలెక్టరేట్ కు విచ్చేసిన జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందజేసి ఆహ్వానించారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్. పూలబొకే అందజేసి స్వాగతం పలికారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com