Back
Sangareddy502319blurImage

డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Ajay Krishna R
Jun 19, 2024 10:40:41
Patancheruvu, Telangana
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. డివిజన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నూతన కాలనీలలో మంచినీటి సరఫరా పైప్ లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com