Back
Khammam507003blurImage

"జర్నలిస్టులపై దాడి చేసిన సిఐపై చర్యలు తీసుకోవాలి"

Kotha Yakesh
Jul 11, 2024 11:45:43
Khammam, Telangana
ఓయూలో Z Telugu News న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం జెడ్పీసెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సిఐను సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌‌కు వినతి పత్రం అందించి సిఐపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని నిరసన తెలిపారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com