Back
Hyderabad500013blurImage

నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది

Vishwaroopa
Jun 14, 2024 09:47:53
Hyderabad, Telangana

రైల్వేస్టేషన్‌ సమీపంలో మద్యం మత్తులో అతివేగంతో కారు నడుపుతున్న యువకులు ఒకరు మృతి చెందారు. నాగర్ కర్నూల్ కు చెందిన నలుగురు యువకులు కూకట్ పల్లి హాస్టల్ కు చెందిన వారు. అందులో ఓ యువకుడి పుట్టినరోజు సందర్భంగా వారంతా జైలో కారులో చార్మినార్‌కు వెళ్లి పుట్టినరోజు జరుపుకున్నారు. ఇంతలో వారు బలంగా ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో కారు ఆపకుండా వేగంగా నడుపుతుండగా.. అజయ్ అనే యువకుడు కారు ఆపేందుకు ప్రయత్నించాడు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com