Back
Karimnagar505001blurImage

ఆరోగ్యశ్రీ సృష్టికర్త, అభాగ్యుల ఆరోగ్య ప్రదాత డా.వై.యస్

Merugu Vinod
Jul 09, 2024 10:01:26
Karimnagar, Telangana

మానకొండూర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పురుమళ్ల శ్రీనివాస్‌ పాల్గొని వైఎస్‌ఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ కవ్వంపల్లి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రతిపక్షనేతగా పదవులు అలంకరించి ఆ పదవులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా తెలుగు సమాజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతో సేవ చేశారన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com