Back
Mancherial504251blurImage

గోదావరి వాటర్ స్కీం పాయింట్ సందర్శించిన ఎమ్మెల్యే వినోద్

KASARLA RAMESH
Sep 09, 2024 05:11:50
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు నీరు సరఫరా చేయనున్న విధివిధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడా ప్రాజెక్టు నుంచి కాకుండా గోదావరి నీటిని అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com