Back
Karimnagar505001blurImage

కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు

Merugu Vinod
Jul 16, 2024 05:28:06
Karimnagar, Telangana

గతంలో అనేక పార్టీలు రైతులపై కపట ప్రేమను ప్రదర్శించినా ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ సందర్భంగా పురుమళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం, 500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందజేశామన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, రానున్న కాలంలో ప్రజా ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం దిశగా పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com