Back
Hyderabad500001blurImage

సింగరేణి భవన్ ముందు లెఫ్ట్ పార్టీల ధర్నా

Vishwaroopa
Jul 05, 2024 09:30:35
Hyderabad, Telangana

బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు లకడికాఫుల్ లోని సింగరేణి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివ రావు, ఇతర సీపీఐ నేతలు. బొగ్గు బ్లాక్ లను నేరుగా సింగరేణి కాలారీస్ కు అప్పగించాలని డిమాండ్.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com