Back
Hyderabad500082blurImage

పంజాగుట్ట: ప్రజాభవన్ లో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం

Manohar
Jul 03, 2024 07:41:16
Hyderabad, Telangana
ఈ నెల 6న ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రజా భవన్‌లో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారితో పాటు అధికారులు, ప్రజాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com