Back
Medchal-Malkajgiri500076blurImage

ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో యూత్ పార్లమెంట్ డే

Jeevan Goud
Aug 08, 2024 04:12:12
Secunderabad, Telangana

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం డిపిఎస్ పాఠశాలలో ఇంటర్ స్కూల్ పోటీలను నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా, యూత్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. సబ్సిడీలు, భారత ఆర్థిక వ్యవస్థ, కొత్త విద్య విధానం పై చర్చ జరిగింది. పార్లమెంట్ నిబంధనల ప్రకారం స్పీకర్, అధికార పక్షం, విపక్షం కుర్చునేలా ఏర్పాటు చేశారు. డీపీఎస్ సీఈఓ యశస్వి మాట్లాడుతూ, విద్యా, క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, విద్యార్థులకు ప్రస్తుత అంశాలపై చర్చ అవకాశం కల్పించడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com