Back

మేడ్చల్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న కోట శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ
Hyderabad, Telangana:
2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజీగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపణ
ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్న కోట శ్రీనివాస్
సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్న శ్రీనివాస్
తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యే లు మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి
సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల
అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన కోట శ్రీనివాస్
14
Report
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Hyderabad, Telangana:
ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని గత 30 ఏళ్లుగా తాము అలుపెరుగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు. 30 ఏళ్ల తరువాత ఎస్సి లా చిరకాల కోరిక అయిన ఎస్సి వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి ప్రమేయం లేని బిజెపి పార్టీకి కొంతమంది మాదిగలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిణామాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్
14
Report
హైదరాబాద్ మల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన నెమలి అనిల్
Hyderabad, Telangana:
తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు.మల్లాపూర్ డివిజన్ లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డుపనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.ఈ నిధుల మంజూరు కు ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతీ కాలనీ లో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.అందులో బాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల
14
Report
హబ్సిగుడాలో ఘనంగా కెప్టెన్ వీర రాఘవరెడ్డి జయంతి పాల్గొన్న బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్రావు
Hyderabad, Telangana:
క్యాప్టెన్ వీర రాఘవరెడ్డి జయంతి సందర్భంగా హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, కెప్టెన్ వీర రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు,బీజేపీ నాయకులు..
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ వీర రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ముందుండి పోరాడాలని కోరారు..
14
Report
Advertisement
తేజ్ ఉత్సవ కమిటీ కి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించాలి మోతిలాల్ నాయక్ ఓయూ
Hyderabad, Telangana:
తీజ్ ఉత్సవ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి, సెక్రటేరియట్ ముందు ఉత్సవాలు జరపాలని తీజ్ ఉత్సవ కమిటీ కార్యనిర్వాకులు, ఓయూ జెఏసి నాయకులు మోతిలాల్ నాయక్ కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీసి ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను బంజారా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెల 16 నుంచి 24 వరకు నిర్వహించబోయే తీజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ తీజ్ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
బైట్:మోతిలాల్
14
Report