Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jeevan Goud
Medchal-Malkajgiri500092

వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి ఆరే శ్యామల పత్రికా సమావే

Jeevan GoudJeevan GoudOct 13, 2025 11:56:33
Hyderabad, Telangana:
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సంకీర్ణం ఆంధ్రప్రదేశ్‌ను మద్యం మాఫియా రాష్ట్రంగా మార్చిందని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. నకిలీ మద్యం రాకెట్‌పై సిబిఐ దర్యాప్తు జరపాలని, మద్యం దుకాణాలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయాలని, ఈ కోట్లాది రూపాయల కుంభకోణంలో ప్రమేయం ఉన్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
0
comment0
Report
Medchal-Malkajgiri500092

ఘనంగా బతుకమ్మ సంబరాలు

Jeevan GoudJeevan GoudSept 30, 2025 07:56:13
Hyderabad, Telangana:
తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు హేమ సుదర్శన్ జిల్లోజు. ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హీరో ప్రొడ్యూసర్ రామ్కీ . యాక్టర్ మహతి . ప్రొడ్యూసర్ బాబులాల్ పటేల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ కన్వీనర్ ఇది సుధాకర్. ఎక్స్ కన్వీనర్ రాము గౌడ్ . సీనియర్ నాయకులు అనుసరి . సోల్మన్ రాజ్. దర్శనం రమేష్ . కొడంగల్ శ్రీనివాస్ . విజయ్ ముల్లంగి . రాకేష్ రెడ్డి. వివేకానంద చారి.లియాకత్ ఖాన్. అజీమ్. దేవిక. మౌనిక. పాల్గొన్నారు
13
comment0
Report
Hyderabad500007

మేడ్చల్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న కోట శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ

Jeevan GoudJeevan GoudAug 01, 2025 06:18:43
Hyderabad, Telangana:
2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజీగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపణ ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్న కోట శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్న శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యే లు మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన కోట శ్రీనివాస్
14
comment0
Report
Medchal-Malkajgiri500076

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Jeevan GoudJeevan GoudJul 31, 2025 17:53:46
Hyderabad, Telangana:
ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని గత 30 ఏళ్లుగా తాము అలుపెరుగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు. 30 ఏళ్ల తరువాత ఎస్సి లా చిరకాల కోరిక అయిన ఎస్సి వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి ప్రమేయం లేని బిజెపి పార్టీకి కొంతమంది మాదిగలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిణామాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్
14
comment0
Report
Advertisement
Medchal-Malkajgiri500076

హైదరాబాద్ మల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన నెమలి అనిల్

Jeevan GoudJeevan GoudJul 31, 2025 17:17:13
Hyderabad, Telangana:
తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు.మల్లాపూర్ డివిజన్ లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డుపనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.ఈ నిధుల మంజూరు కు ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతీ కాలనీ లో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.అందులో బాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల
14
comment0
Report
Advertisement
Back to top