Back
Medchal-Malkajgiri500007blurImage

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి పేపర్ లీకేజి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Jeevan Goud
Jun 22, 2024 07:57:58
Secunderabad, Telangana

తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూలో విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఐక్యంగా డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాయింట్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్‌ మాట్లాడుతూ నీట్‌ పరీక్షపై తక్షణమే చర్చకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విద్యార్థి సంఘాల నేతలకు సాయంత్రం వరకు సమయం ఇవ్వాలని కోరారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com