Back
Medchal-Malkajgiri500072blurImage

Hyderabad: ఆపరేషన్ సింధూర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి

Vidya Sagar Reddy
May 21, 2025 10:53:23
Hyderabad, Telangana
పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ. అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటివరకు మట్టుపెట్టిన ఉగ్రవాదుల ఫోటోలు కానీ వీడియోలు కానీ విడుదల చేయలేని పరిస్థితిలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్ పల్లి రాజీవ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి నివాళులు అర్పించారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com