Back
అర్హులైన ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ ఇన్సెంటివ్ ఇవ్వాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో
Gollet, Telangana
అర్హులైన ట్రాన్స్పోర్ట్ కార్మికులకు,డ్రైవర్లు,క్లీనర్లకు వెంటనే 5500 ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిహెచ్పి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే చాలామంది కార్మికులకు ఇన్సెంటివ్ రావడంలేదని మండిపడ్డారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. అధికారుల తప్పిదాల వల్లనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వెంటనే ఇన్సెంటివ్ చెల్లించాలన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
14
Report
14
Report
14
Report
13
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report