Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
WEST GODAVARI DISTRICT
West Godavari534320

దసరా ఉత్సవాలు సందర్బంగా అమ్మవారికి అష్టదశ హారతులు..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTSept 26, 2025 06:18:37
Penugonda, Andhra Pradesh:
పెనుగొండలో కొలువుతీరిన దేశంలోనే అతి ఎత్తయిన అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహం కొలువైనా శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రము నందు...దేవిశరన్నవ రాత్రి వేడుకల్లో భాగంగా వాసవి మరకత విగ్రహం విశేష అలంకరణ లోదర్భార్ రాజకుమారి దేవిగా వినూత్న అవతారంలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.దర్భార్ రాజకుమారి దేవి స్వరూపంఅమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకొంది..ఇసందర్భగాఅమ్మవారికి విశేష నీరాజనాలు.. ఓంకారం,చంద్రహారతి, నాగహారతి, కుంభ హారతి ఇలా అష్ట దశ హరతుల సమర్పణ క్రతువు అత్యంత కమనీయంగా సాగింది.
13
comment0
Report
West Godavari534320

సెప్టెంబర్ 24 ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటననేపథ్యంలో పాలకొల్లులో సిద్ధం చేస్తున్న హెలిపాడ్..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTSept 20, 2025 13:19:31
Eleti Padu, Andhra Pradesh:
సెప్టెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు హాజరయ్యేందుకు బ్రాడీపేట బైపాస్ రోడ్ లో సిద్ధం చేస్తున్న హెలిపాడ్ ను జిల్లా కలెక్టర్ చదల వాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి, హెలిపాడ్ ప్రాంతం మ్యాప్ ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.హెలిపాడ్ నిర్మాణం అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
14
comment0
Report
West Godavari534320

పత్తాఉండని వడలి గ్రామ పంచాయతీ కార్యదర్శి..మందు బాబులకు అడ్డాగా మారిన సచివాలయం-2

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 21, 2025 09:07:36
Penugonda, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం లో సచివాలయం -2 అసాంఘిక కార్యకలాపాలు కు అడ్డాగా తయారైంది. గ్రామంలో సచివాలయం వ్యవస్థ ను సరిగా పట్టించుకొనే నాథుడే లేక సచివాలయం ఎదుటనే మధ్యం సీసాలతో పాటు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగామారిపోయింది.లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజా ప్రయోజనార్ధం నిర్మించిన గ్రామ సచివాలయం బూత్ బంగ్లాను తలపిస్తోంది.కనీసం పారిశుద్యానికి నోచుకోక అస్థవ్యస్తమై సచివాలయం 2వద్ద అద్వాన్న దుస్థితి నెలకొంది..
14
comment0
Report
West Godavari534199

ఉద్దేశపూర్వకంగా మాఇల్లులు తొలగిస్తున్నారంటూ దళితులు ఆందోళన..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 21, 2025 08:52:27
Undi, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి (మం)వాండ్రం గ్రామంలో హరిజన పేటకు చేర్చిఉన్న పంట బోధి ప్రక్షాళన అంటూ..గత కొన్ని నెలల నుంచి అధికారులు కొంతమంది రైతులు కలసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని. సుమారు శతాబ్ద కాలం నుంచి నివాసముంటున్నమని ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల సుంకాలను చెల్లిస్తున్నామని, గ్రామ కంఠం భూమిని కానీ ఏ ఇతర భూములను ఆక్రమించుకోలేదని వాస్తవాలను తెలుసుకొనుటకు ఎమ్మెల్యే గ్రామంలో పర్యటచేసి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
14
comment0
Report
Advertisement
West Godavari534320

వడలి గ్రామంలో మందు బాబులకు అడ్డాగా సచివాలయం..గ్రామంలో పత్తా ఉండని పంచాయతీ కార్యదర్శి..

WEST GODAVARI DISTRICTWEST GODAVARI DISTRICTAug 20, 2025 01:29:57
Eleti Padu, Andhra Pradesh:
అసాంఘిక కార్యకలాపాలు కు అడ్డాగా తయారైంది అక్కడి గ్రామంలో సచివాలయం. పట్టించు కొనే నాథుడే లేక సచివాలయం-2 ఎదుటనే మధ్యం సీసాలతో పాటు పారిశుద్యానికి నోచుకోక అస్థవ్యస్తా మైఅద్వాన్నమైన అపరిశుభ్రమైన దుస్థితినెలకొంది...పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండ మండలం వడలి పంచాయతీ కార్యదర్శి పని తీరుపై తీవ్ర విమర్శలు వెళువెత్తుతున్నాయి .సచివాలయం -2వద్ద అనేక అసాంఘిక జరుతున్న కార్యదర్శి భాద్యత రాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.గ్రామ కార్యదర్శి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి విషయం వెలులోకి.
14
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top