Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కండి..

Shankerreddy
Jan 01, 1 00:00:00
Karimnagar, Telangana
కరీంనగర్ జిల్లాలోని ఒద్యారంలో ఆదివారంరోజున గురూజీ శ్రీ రమేష్ బాయ్ ఓజా అన్నారు. గుజరాత్ రాష్ట్రం పోరు బందర్ లోని సందీపిని విద్యానికేతన్ నిర్వాహకులు గురూజీ శ్రీ రమేష్ బాయ్ ఒజా జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర ప్రముఖులు భగవాన్ దాస్ కార్వా, వేణుగోపాల్ కార్వా ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రముఖ వ్యాపారవేత్త కేసర్ మల్ కార్వా జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు , మేధావులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని, గో సేవ మహా పుణ్యకార్యం లాంటిదని ఇట్టి వేడుకలకు గురూజీ హాజరయ్యారు. అనంతరం కరీంనగర్ మండలం ఒద్యారం లో గల శ్రీ దాస్ హాను మాన్ గోశాల ను గురూజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం బాగున్నప్పుడే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement