Back
Hyderabad500017blurImage

తార్నాక: వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు

Manohar
Jul 08, 2024 13:23:58
Secunderabad, Telangana
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని తార్నాక లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో INTUC రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నేత మోతె శోభన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. పేద ప్రజల సీఎంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చారని అన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com