Back
Medchal-Malkajgiri500013blurImage

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు

Vishwaroopa
Jun 20, 2024 13:15:24
Hyderabad, Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వందలాది మంది నిరుద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు ఈరోళ్ల శ్రీనివాస్, గెలు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com