Back
Medchal-Malkajgiri500072blurImage

కూకట్ పల్లిలో బీజేవైఎం నాయకులు నిరసన తెలిపారు

Vidya Sagar Reddy
Jul 02, 2024 10:46:41
Hyderabad, Telangana

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ ఘాటుగా అన్నారు. ఈరోజు కూకట్ పల్లి MMRO కార్యాలయంలో రాష్ట్ర BJYM శాఖ అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో మెగా డీఎస్సీలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com