Back
Mahabubnagar509001blurImage

కూతురి ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చింది భార్య

K Rajesh Yadav
Jun 25, 2024 08:23:43
Mahbubnagar, Telangana

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కూతురి ప్రేమ విషయం బయటపెట్టి తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య హత్య చేసిందని పోలీసులు తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మేకల కాపరి ఆంజనేయులు హత్య కేసును జడ్చర్ల పోలీసులు శనివారం ఛేదించారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com