Back
Mahabubabad506101blurImage

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Srikanth
Jun 14, 2024 13:27:22
Mahabubabad, Telangana

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వెదురు బొంగులతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. తెల్లవారు జామున ప్రధాన రహదారిపై బస్సు కోసం వెతుకుతున్న ప్రయాణికులను లారీ ఢీకొట్టడంతో గూడూరు సీఐ గన్‌మెన్ పాపారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com