Back
Hyderabad500029blurImage

లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో దారుణం

Vishwaroopa
Jun 29, 2024 14:35:59
Hyderabad, Telangana

ఆసుపత్రి ఉద్యోగి అనుమానాస్పద మృతి. కుంభం కంకారెడ్డి హైదరాబాద్‌లోని లడికాపూల్ వాసవీ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగానికి క్యాథ్ ల్యాబ్ టెక్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం అసువతికి మద్యం తాగి వచ్చిన కనకారెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించిన నర్సింగ్ ఇన్‌ఛార్జ్ శాంతి. తీవ్ర మనస్థాపానికి గురైన అతడు తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందాడు. కనక్ రెడ్డి మృతికి అసువత్రి యజమాని కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com