Back
మలక్ పేట: పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అజాంపుర డివిజన్ పరిధిలో ఉన్న పార్కులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి బాధ్యతగా పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ మొహిద్దిన్ అబ్రహం, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
Imarti Bisen, Uttar Pradesh:बीती रात्रि अंतरराज्यीय 25 हजार का इनामिया शातिर बदमाश पुलिस मुठभेड़ में हुआ गिरफ्तार कब्जे से 40 हजार नगदी चांदी के आभूषण बाइक बरामद और जानकारी दे रहे पुलिस अधीक्षक विनीत जायसवाल
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
जशपुर में दंतैल लोनर हाथी का आतंक: 10 दिनों में तीन घर क्षतिग्रस्त पत्थलगांव में हाथी ने रातोंरात मच
0
Report
9 से 13 जनवरी तक बालोद में प्रथम राष्ट्रीय रोवर-रेंजर जंबूरी सम्पन्न: उद्घाटन राज्यपाल, समापन CM साय
0
Report
0
Report
0
Report
छत्तीसगढ़ के युवाओं के लिए गर्व का क्षण: सीएम विष्णु देव साय ने सरकारी प्रयासों को बताया प्रेरणास्रो
0
Report
0
Report