Back
Hyderabad500095blurImage

బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు హెల్త్ కమిషనర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు

Vishwaroopa
Jun 15, 2024 10:03:36
Hyderabad, Telangana

బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షలు రాంబాబు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా, నిర్వహించారు . రాంబాబు గారు మాట్లాడుతూ 5 డిమాండ్లు పెట్టారు ప్రతి నెల మొదటి తేదిన జీతాలు ఇవ్వాలి. రూ॥ 18,000/- లు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అర్హత కలిగిన ఆశాలకు ANM & GNM ఉద్యోగా అవకాశం కల్పించాలి. పనిభారం తగ్గించాలి.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com