నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన
Hyderabad, Telangana:నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వస్తున్న విషయం తెలిసినా.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|