Back
Hyderabad500027blurImage

డిగ్రీ పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Vishwaroopa
Jun 20, 2024 05:49:51
Hyderabad, Telangana

డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టి 13 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యానికి త్వరగా విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ బోజా సూర్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ మాట్లాడుతూ.. చదువుకున్న నిరుద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కళాశాలలు స్థాపించారన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com