Back
Hyderabad500033blurImage

జూబ్లీహిల్స్ అక్రమ నిర్మాణాలపై ఈవీడిఎం కమిషనర్ సీరియస్

Manohar
Jun 27, 2024 21:03:00
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ బఫర్ జోన్ లో నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com