Back
గడ్డిఅన్నారం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Hyderabad, Telangana
సీజనల్ వ్యాధుల పట్ల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం ఆరుబయట వేయద్దని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Bela Pratapgarh, Pure Ishwarnath, Uttar Pradesh:प्रतापगढ़ के जोगापुर में तेज रफ्तार बस ने श्रद्धालुओं से भरी मालवाहक बोलेरो को शनिवार सुबह करीब 4 बजे टक्कर मार दी। हादसे में संत कबीर नगर के 23 लोग घायल हुए हैं, जो गंगा स्नान के लिए प्रयागराज जा रहे थे। पुलिस ने घायलों को अस्पताल पहुँचाया, जहाँ से एक की गंभीर हालत देख प्रयागराज रेफर किया गया है।
0
Report
0
Report
0
Report
Rekwardih, Uttar Pradesh:•शीतलहर की वापसी से किसानों को राहत की उम्मीद
•धूप से झुलसती गेहूं की फसल को शीतलहर से संजीवनी
•17 जनवरी से बदला मौसम, कोहरा और ठंड लौटी
चार दिन की धूप के बाद फिर कड़ाके की ठंड
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report